మరి కాసేపట్లో ప్రదాని మోడి అయోద్యకు

Photo of author

By Ravikiran V

Share this article

అంగరంగ వైభవం గా ముస్తాబు అవుతున్న అయోద్య కు మన దేశ ప్రదాని శ్రీ నరేంద్ర మోడి గారు బయల్దేరారు. ఆయనకు ఘన స్వాగతం పలకటం కోసం అదికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆధునికరించబడిన అయోధ్య రైల్వే స్టేషన్ ను, విమానాశ్రయాన్ని  ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోడీ  రానున్నారు.