వాలంటీర్లకు శుభవార్త జీతాలు పెంపు

Photo of author

By sri645

Share this article
breaking news - ap - వాలంటీర్ల  జీతల పెంపు 

andhrapradesh - volounteers- cm jagan

andhrapradesh – Volounteers -CM jagan

ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు మంత్రి కారుమురి నాగేశ్వరావు గూడ న్యూస్ చెప్పారు . తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించున్న ఆయన వాలంటీర్లకు మారవు రూ .750 అదనంగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు . ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నటు తెలిపారు . ప్రజలకు రేషన్ సక్రమంగా అందిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు , 2024 వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ఇది అమలవనుంది . భవిష్యత్తులో వాలంటీర్లు మరింత మంచే చేసే అవకాశం సిఎం జగన్ కల్పిస్తారని తెలిపారు .